పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

by Hamsa |
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనకుండా ఉండలేరు. అయితే ఇటీవల పెళ్లీల సీజన్ కావడంతో జనాలు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో గత కొద్ది రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు భారీగా పెరిగాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే:

22 క్యారెట్ల బంగారం ధర- రూ.55,050

24 క్యారెట్ల బంగారం ధర-రూ.60,080

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే:

22 క్యారెట్ల బంగారం ధర- రూ.55,050

24 క్యారెట్ల బంగారం ధర-రూ.60,080

Read More..

సెప్టెంబర్-19: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?



Next Story